నేడు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

499
hyderabad-mmts-train-timings
- Advertisement -

హైదరాబాద్ లో నేడు ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది దక్షిణమధ్య రైల్వే. యాకుత్‌పురా, ఫలక్‌నుమా సెక్షన్‌లో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో లింగంపల్లి, ఫలక్‌నుమాతోపాటు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే నాలుగు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.మరుసటి రోజు యథావిధిగా రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -