మొక్కలు నాటిన ఎమ్మెల్సీ పల్లా

42
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.గ్రీన్ ఇండియా చాల్లెంజ్ లో భాగంగా బంధు మిత్ర కుటుంబ సమేతంగా మొయినాబాద్ లోతన వ్యవసాయ క్షేత్రంలో మొక్క నాటారు రైతు బంధు సమితి అధ్యక్షులు MLC డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

Also Read:‘లియో’ షూటింగ్ పూర్తి

- Advertisement -