Kavitha:కులగణనలో జాప్యం వద్దు

25
- Advertisement -

అగ్రవర్ణాలకు సంభందించిన సీఎం రేవంత్ ఇవ్వాళ యాదాద్రి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి ని, మంత్రి కొండ సురేఖను అవమానించారు…వాళ్ళను తక్కువ ఎత్తులో కూర్చోబెట్టి అవమానించారన్నారు ఎమ్మెల్సీ కవిత.ఇది చాలా దౌర్భాగ్యం..సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. నల్గొండ లో
ప్రెస్ మిట్ లో మాట్లాడిన కవిత…సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు.

అసెంబ్లీ లో పూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతిపత్రం ఇస్తే ఆనాడు కూడా దళితుడుకి వినతిపత్రం ఇచ్చారు అని రేవంత్ అవమానించారు….అప్పుడు ఓపిక పట్టినం…ఇవ్వాళ సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా దళితుడి అయిన భట్టిని రేవంత్ అవమానించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి భట్టికి , కొండ సురేఖకు క్షమాపణలు చెప్పాలన్నారు.

ఇవ్వాళ మహిళకు 47 శాతం ఉద్యోగాలు ఇచ్చాం అని సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు…గురుకులాల్లో 85 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆనాడు కేసీఆర్ గారు go ఇచ్చారు… దాన్ని కాంగ్రెస్ వాళ్లు తీసేసారు…సీఎం చెప్పేవాన్ని అన్ని అబద్ధాలే..యువతను మభ్యపెట్టాలని సీఎం చూస్తున్నారన్నారు. విద్యార్థులను మోసం చేయొద్దు..Bc లకు మ్యానిఫెస్టో లో చెప్పిన విధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి….అందుకే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం…కులగణన విషయం లో కాలయాపన చేయొద్దు.bc లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి….ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలకంటే ముందే 42 శాతం bc రిజర్వేషన్లు అమలు చేయాలి..అందరికి అండగా ఉంటాం..అన్నారు.

Also Read:క్యారీ ఒంటరిపోరాటం..ఆసీస్ అద్భుత విజయం

- Advertisement -