సిలిండర్ ధరల తగ్గింపుపై ఎమ్మెల్సీ కవిత వ్యంగ్యాస్త్రం

30
- Advertisement -

వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్లో స్పందించిన కవిత.. గత పది ఏళ్లలో బిజెపి ప్రభుత్వం ఒక ఎల్పిజి సిలిండర్ పై రూ. 800 పెంచి తాజాగా కేవలం రూ. 200 మాత్రమే తగ్గించిందని పేర్కొన్నారు.

Also Read:సంక్రాంతికి ‘నా సామిరంగ’

ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడమే…ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే అని ఘాటుగా స్పందించారు.

- Advertisement -