హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కశిరెడ్డి..

186
TRS MLC Kasireddy
- Advertisement -

తెలంగాణకు హరితహారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలోని కొండ్రిగానిబోడి తాండా,పెద్దిరెడ్డి చెరువు తాండాతో పాటు,ఆమనగల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో హరిత ప్రేమికుడు భాస్కర్ రెడ్డి, కడ్తాల్ ఎంపీపీ కమ్లీ మోత్యా నాయక్, ఆమనగల్ ఎంపీపీ,అనిత విజయ్,వైస్‌ ఎంపీపీ ఆనంద్, హన్మా నాయక్,వస్పుల జంగయ్య,శేఖర్, జహంగీర్, యాదగిరి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజు, నరేష్ నాయక్, భిక్కు నాయక్, బిక్షపతి,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -