- Advertisement -
మరోసారి వివాదంలో చిక్కుకున్నారు పటాన్చెరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరుడు యాదగిరి నామినేషన్ వేశారు.
నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్ఠానం. కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇలా చేయటం ఏంటని మండిపడుతోంది ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం.
దీంతో మరోసారి మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదుకు సిద్ధమైంది కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం.
Also Read:హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి..
- Advertisement -