నిత్యావసర సరుకులు పంపిణీచేసిన మైనంపల్లి..

562
hanumantha rao
- Advertisement -

హైదరాబాద్ మల్కాజిగిరిలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ట్రస్ట్ మరియు ఆర్ ఆర్ చారిట్రబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ చేతుల మీదుగా లక్ష్మీ సాయి గార్డెన్ లో సుమారు 500 మెంబెర్స్ కి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

ఈ నిత్యావసర సరుకుల్లో 22 రకాల తో కూడిన కిట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ మన్మోహన్, కార్పొరేటర్లు జగదీష్ గౌడ్,జితేంద్ర నాథ్, జితేందర్ రెడ్డి,ప్రేమ్ కుమార్, బద్దమ్ పరశురాం రెడ్డి,gnv సతీష్ కుమార్, కొలుముల లక్ష్మణ్ రావు,రాంచందర్, అనిల్ బైరు,ఉపేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

mynampally

- Advertisement -