బర్త్ డే…మొక్కలు నాటిన ఎమ్మెల్యే మర్రి

206
mla marri
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన అద్భుత కార్యక్రమం గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ అన్నారు. సంతోష్‌కుమార్‌ ఇచ్చిన పిలుపు మేరకు తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటానని ఎమ్మెల్యే తెలిపారు.

కరోనా వైరస్ ప్రభావం వల్ల పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ కుడా మొక్కలు నాటి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు.

- Advertisement -