గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

22
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కూకట్ పల్లి ASR స్పోర్ట్స్ గ్రౌండ్ లో మొక్కను నాటారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -