ఆర్యవైశ్య భవన్‌కు రోడ్డుమార్గం కోసం కేటీఆర్‌కు వినతి..

569
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ని కలిశారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. ఉప్పల్ బగాయత్‌లో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్ధలానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు.

ఉప్పల్ బగాయత్ లో ఆర్యవైశ్య భవన్ కోసం కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ఇవాళ అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త . స్థలం యొక్క స్థితి గతులను మరియు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా వెళ్లి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

MLA Bigala Ganesh gupta meets KTR…..MLA Bigala Ganesh gupta meets KTR…..MLA Bigala Ganesh gupta meets KTR

mla bigalaganesh

mla bigalaganesh

- Advertisement -