చిన్న జీయర్ ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రులు..

104
- Advertisement -

సంక్రాంతి పండుగ సందర్భంగా శంషాబాద్ మండలం ముచింతల్‌లో శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశ్రమంలో నిర్వహించిన సంక్రాంతి పండగ సంబరాలలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్ ఆశ్రమంలో రామాముజుడి సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న యాగశాలలో 1035 కుండ శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ కార్యక్రమాల పనులను పరిశీలించారు.

- Advertisement -