శ్రీకాంతాచారికి నివాళులర్పించిన మంత్రులు..

229
minister jagadish reddy
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో దివంగత కాసోజు శ్రీకాంతా చారి వర్ధంతిని పురస్కరించుకుని వారి స్వగ్రామం పొడిచేడులో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు క్రీ,శే,కాసోజు శ్రీకాంత్ చారి 11వ వర్ధంతి సందర్భంగా శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పిచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి,ఈటెల రాజేందర్,తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్,రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి,జెడ్పిచెర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,TSF ఒంటెద్దు నర్సింహారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -