డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రులు..

177
ministers
- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర నియోజకవర్గం, భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో 80 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మారెడ్డి మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -