బొనాల పండుగపై సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని

364
Talasani_Srinivas_Yadav
- Advertisement -

వచ్చె నెలలో జరిగే బోనాల ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయాలని అధికారులకు సూచించారు మంత్రి తలసాని.

ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా హోమ్ మంత్రి మహమ్ముద్ అలీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేశ్, రాజాసింగ్ వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -