కంటోన్మెంట్ సమస్యలపై తలసాని సమావేశం

44
talasani
- Advertisement -

సికింద్రాబాద్ కంటిన్మెంట్ బోర్డు లో సి ఈ ఓ అజిత్ రెడ్డి తో సమావేశం ఏర్పాటు చేసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న… ముఖ్య అతిథి గా రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు… సమావేశం లో మాజీ బోర్డు సభ్యులు, బేవెరె్రెజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ తో పాటు కంటోన్మెంట్ ముఖ్య నాయకులు హాజరయ్యారు.

ఉచిత నీటి సరఫరా, రోడ్ ల పై, కంటోన్మెంట్ హాస్పిటల్, గార్ బేజ్, డ్రైనేజ్ సమస్యల పై గంట పాటు చర్చించారు. అవసరమైతే కేంద్ర రక్షణ శాఖ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ లో పలు అభివృద్ది పనుల తో పాటు ఉచిత మంచి నీరు అందిస్తుందని లెటర్ రాయండి అని సి ఈ ఓ అజిత్ రెడ్డి కి సూచించారు మంత్రి తలసాని.

- Advertisement -