వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి: శ్రీనివాస్ గౌడ్

120
srinivas goud
- Advertisement -

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో పట్టభద్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహాలపై పట్టభద్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు.

- Advertisement -