మహిళా దినోత్సవ సంబరాల్లో మంత్రి సబితారెడ్డి..

205
minister sabitha
- Advertisement -

పరిగి నియోజకవర్గంలోని శారదా గార్డెన్ మహిళా దినోత్సవ సంబరాల్లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి గారు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా అనుకుంటే సాధించలేనిది లేదు దానికి నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 93 మంది పోటీలో ఉండగా అందులో ఏకైక మహిళ సురభి వాణి దేవి ప్రత్యర్థులను చిత్తు చేసి ఘన విజయం సాధించారు. ముఖ్యంగా మహిళల పట్ల పెద్దపీట వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సోదరీమణులు అన్ని రంగాల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

minister sabitha reddy

- Advertisement -