పేదల అభ్యున్నతికోసం నిరంతరకృషి: మల్లారెడ్డి

39
minister
- Advertisement -

పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి సిఎం కేసిఆర్ ఒక్కరేనని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాకనే అనేక సంక్షేమ ఫధకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసిఅర్ ది అన్నారు. ఇవాళ మేడ్చల్ జిల్లా బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ల పరిదిలో మేయర్లు సామల బుచ్చిరెడ్డి,జక్కా వెంకట్ రెడ్డి లతో కలిసి షాది ముబారక్,కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో కమిషనర్లు ,డిప్యూటీ మేయర్లు,కార్పోరేటర్లు పాల్గొన్నారు.

బొడుప్పల్, పిరాజాది గూడ మున్సిపల్ కార్పోరేషన్ లకు మంజూరు అయిన షాది ముబారక్, కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు మంత్రి మల్లారెడ్డి.

- Advertisement -