KTR:సుఖేష్‌పై న్యాయపరమైన చర్యలు

35
- Advertisement -

తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న సుఖేష్ అనే వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన..సుఖేష్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. నిరాధార ఆరోప‌ణ‌ల‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని…ఇలాంటి నిరాధార‌ణ ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌చురించే ముందు మీడియా కూడా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.

Also Read:చంద్రయాన్-3 విజయవంతం..నెక్స్ట్ టాస్క్ అదే!

- Advertisement -