అఖిలపక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్..

86
- Advertisement -

పోడు భూములపై అవగాహన కోసం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -