తెలంగాణ దేశంలోనే నెంబర్ 1: కేటీఆర్

49
ktr minister
- Advertisement -

టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తుచేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్. 2001లో టీఆర్ఎస్ సింహాగర్జన సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటల పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేసిన కేటీఆర్…నాటి మాటలను సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు.

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మాటలను గుర్తుచేస్తూ..మే, 2001లో కేసీఆర్ చేసిన సాహసోపేత ప్రకటనను చాలా మంది రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారు.కానీ నేడు ఆయన సమర్ధ నాయకత్వంలో #తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -