తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి: కేటీఆర్

107
ktr
- Advertisement -

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై అందరిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేయాల‌లన్నారు. విద్యార్థుల పూర్తి ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తేల్చి చెప్పారు.

- Advertisement -