టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలు..కేటీఆర్ దిశా నిర్దేశం…

127
ktr
- Advertisement -

ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరియు నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపైన వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారు సమావేశమై, దిశానిర్దేశం చేశారు.

జనగాం, స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, ములుగు అసెంబ్లీ నియోజక వర్గాల నేతలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.ఈ సమావేశంలో మంత్రి కె. తారక రామారావుతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -