హైదరాబాద్‌లో కొలియర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్

87
ktr
- Advertisement -

సోమవారం హైదరాబాద్‌లో కొలియర్స్ (Colliers) ఇండియా కొత్త కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కొలియర్స్ ప్రముఖ వృత్తిపరమైన సేవలు మరియు పెట్టుబడి నిర్వహణ సంస్థ, ఇది ప్రపంచవ్యాప్తంగా 62 కంటే ఎక్కువ దేశాలలో పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జెయేశ్‌ రంజన్‌, కొలియర్స్ ఇండియా సంస్థ చైర్మన్‌,ఎండీ సంకీ ప్రసాద్‌,సీఈఓ రమేష్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -