టీఆర్‌ఎస్‌తోనే‌ అభివృద్ధి- మంత్రి కొప్పుల

222
minister koppula
- Advertisement -

వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 33, 36 వార్డులలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. మంత్రి వెంట ఈ కార్యక్రమంలో రామగుండం శాసన సభ్యుడు కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌తోనే వరంగల్‌ అభివృద్ధి సాధ్యమన్నారు. కారు గుర్తుకు ఓటువేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్తించారు.ప్రతిపక్షాలతో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు.

- Advertisement -