మొక్కలు నాటిన మంత్రి జగదీశ్ రెడ్డి

514
Jagadish Reddy
- Advertisement -

సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.

ఈకార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎంపీ లింగయ్య యాదవ్, Mlc పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, Mla లు సైదిరెడ్డి , చిరుమర్ధి లింగయ్య పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు.

- Advertisement -