శ్రీశైలంలో మంత్రి హరీష్ రావు

52
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి హరీష్ రావు. నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డితో కలిసి శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన మంత్రి హరీశ్‌కు.. ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు

ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read:హ్యాపీ బర్త్ డే..పరేష్ రావల్

- Advertisement -