ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్రకీలకం:హరీశ్‌

236
harishrao
- Advertisement -

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మంత్రి హరీశ్‌ రావు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో మీడియా నాలుగో స్తంభమని, కీలకమైన పాత్ర అని వెల్లడించారు.ప్రజలను చైతన్య పరచడంలోనూ, ప్రభుత్వానికి ప్రజలకు‌ వారధిగా పని చేయడంలోనూ మీడియా మిత్రుల సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పని చేసిన మీడియా మిత్రుల పాత్ర అభినందనీయం అని కొనియాడారు.

- Advertisement -