శ్రీ‌వారి స‌న్నిధిలో మంత్రి హ‌రీశ్‌..

79
harish rao
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు మంత్రి హ‌రీశ్ రావు. కుటుంబ‌స‌మేతంగా తిరుమ‌ల చేరుకున్న హ‌రీశ్‌..ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

దర్శనానంతరం రంగనాయక మండపంలో హరీశ్‌ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -