నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్ రావు

276
harishrao
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిన్న రాత్రి జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈసమేవేశంలో 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈరోజు ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. పలు అంశాలపై అసెంబ్లీలో వివరించారు సీఎం కేసీఆర్.

- Advertisement -