స్వపరిపాలన – గ్రామీణాభ్యుదయం

195
dayakarrao
- Advertisement -

స్వపరిపాలన – గ్రామీణాభ్యుదయం వ్యాసాల సంకలనం ని ఆవిష్కరించారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వ్యాసాల సంకలనాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చిన మండల పంచాయతీ అధికారి శ్యామ్ కుమార్ ని అభినందించారు మంత్రి ఎర్రబెల్లి. సంకలన ఆవిష్కరణలో డిసిసిబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు,వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కొడకండ్ల జెడ్పీటీసీ సత్తెమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -