ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై మంత్రి ఎర్రబెల్లి సమావేశం…

150
errabelli
- Advertisement -

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ పై వరంగల్ హరిత కాకతీయ హోటల్ లో ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, నియోజకవర్గ ఇన్చార్జులు గోవిందు నాయక్, మర్రి యాదవ రెడ్డి, మార్నేని రవీందర్రావు, సదానందం, సాంబారి సమ్మారావు, మేడారపు సుధాకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -