గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి

476
green challenge
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎన్పీడీసీఎల్ సీజీఎం మోహన్ రావు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించి పాలకుర్తి మండల కేంద్రం చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డులో మొక్కలు నాటారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా సీఈ బీటీపీఎస్ బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన మోహన్ రావు మేడారం 33/11కేవీ వద్ద 3 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మరో ముగ్గురిని 1)A నాగేష్ CGM 2)మధుసూదన్ CGM 3)అశోక్ కుమార్ సీజీఎంలను మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -