ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..

70
- Advertisement -

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంస్థ (ఎఫ్ ఎస్ సి ఎస్) ఆధ్వర్యంలో, అలాగే పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, డిఎస్ఓ రోజా రమణి, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి రాధిక, ఇతర అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -