బంగారు తెలంగాణ సాధనకు కృషిచేద్దాం:ఎర్రబెల్లి

222
errabelli
- Advertisement -

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన బస్వరాజు సారయ్య, గోరెటి వెంకన్న, దయానంద్‌లకు విషెస్ తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలిలో వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు బంగారు తెలంగాణ సాధనలో అందరం కలిసికట్టుగా పని చేయాలని…ఈ ఎమ్మెల్సీల రాకతో ప్రభుత్వం మరింత బలోపేతం అవుతుందన్నారు.

- Advertisement -