3 లక్షల సీఎంఆర్ఎఫ్ అందజేసిన ఎర్రబెల్లి..

90
loc
- Advertisement -

మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు పట్టణానికి చెందిన ఎం ఆంజనేయ ప్రసాద్ కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన మూడు లక్షల రూపాయల బ్యాంకు చెక్కును శుక్రవారం నాడు హైదరాబాదులోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ ఆంజనేయ ప్రసాద్ కు వైద్య చికిత్స నిమిత్తం ఈ ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయడం జరిగిందని మంత్రి దయాకర్ రావు ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -