మహోన్నత నేత..రోశయ్య: చిరంజీవి

288
chiru
- Advertisement -

మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత, రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడం లో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు.. రోశయ్య కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది.. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, నన్ను రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానించారని.. వివాదరహితులుగా, నిష్కళింకితులుగా ప్రజమన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య అని గుర్తుచేసుకున్నారు చిరంజీవి.

- Advertisement -