మారుతి దర్శకత్వంలో కల్యాణ్ దాసరి..

450
maruthi
- Advertisement -

ప్రతిరోజు పండగే సినిమాతో హిట్ సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకువచ్చిన సినిమాతో సాయిధరమ్‌కి హిట్ ఇచ్చిన మారుతి తన నెక్ట్స్‌ సినిమాపై దృష్టిసారించాడు.

డీవీవీ దానయ్య తనయుడు కల్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ చిత్రాన్ని రూపొందించనుండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించాడు.

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ చిత్రం సుమారు రూ.5.6 కోట్ల షేర్‌ను వసూలు చేసిందని సమాచారం. గ్రాస్ రూ.15 కోట్ల వరకు ఉందని అంటున్నారు. మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్ల షేర్ రాబట్టినట్లు టాక్.

- Advertisement -