ఫ్యాన్స్‌కి రజనీ డబుల్ ట్రీట్…

296
rajanikanth
- Advertisement -

ఓ వైపు 2.0 మరోవైపు పెట్టాతో ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0తో తన సత్తాచాటాడు రజనీ. మూడు రోజుల్లో ఏకంగా 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి రికార్డులన్ని తిరగరాయగ తాజాగా పెట్టాతో మరో ట్రీట్ ఇచ్చాడు.

రజనీ-త్రిష,సిమ్రాన్‌ నటించిన పెట్టా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా సినిమాకి సంబంధించి ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు . ‘ మరణ మాస్’ అంటూ సాగిన ఈ పాటకు తమిళ
రాక్ స్టార్ అనురుధ్ అదిరిపోయే మాస్ బీట్ ఇచ్చారు. ఈ పాటను గాన గాంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు అనురుధ్. ఈ పాటపై మీరు  ఓ లుక్కేయండి…

- Advertisement -