కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ శ్రీనివాస్‌ రెడ్డి..

270
manne srinivas
- Advertisement -

ఢిల్లీలో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పొక్రియల్‌ని కలిశారు ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి. దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయంకు నూతన బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -