బాబోయ్.. బికినీ కూడా వేస్తోందట

10
- Advertisement -

మోహన్ బాబు కూతురిగా ‘మంచు లక్ష్మి’ అందరికీ సుపరిచితమే. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈ ముదురు బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. పైగా ఈ మధ్య మోడ్రన్ డ్రెస్సులతో హాట్ పోజులు ఇస్తూ హీట్ పెంచేస్తోంది. తాజాగా, మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసి షాక్ ఇచ్చింది. స్లీవ్ లెస్ జాకెట్ లో ఎద అందాలు సగం కనిపించేలా మంచు లక్ష్మి విచ్చలవిడిగా రెచ్చిపోయింది.

మొత్తమ్మీద, మంచు లక్ష్మి సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచింది. ఆమె నటిగా, నిర్మాతగా బిజీ అవుతుంది. ఈ క్రమంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మంచు లక్ష్మికు ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్రేక్ రాలేదు. ఆమె కుటుంబాన్ని ఎదిరించి హీరోయిన్ అయ్యింది. కానీ హిట్ పడలేదు. ఇటీవల ఓ తమిళ చిత్రానికి మంచు లక్ష్మి సైన్ చేశారు. నటిగా సక్సెస్ అవ్వాలంటే జనాలకు అందుబాటులో ఉండాలి. అందుకే, మంచు లక్ష్మి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మంచు లక్ష్మి మాట్లాడుతూ… నాకు ఈ మధ్య తిండి పిచ్చి ఎక్కువైంది. పప్పుచారు నాకు ఇష్టమైన ఆహారం. సంపాదనలో కొంత సేవ్ చేసుకుని విహారాలకు వెళుతున్నాను. నేను ఏదీ ప్లాన్ చేయను. అప్పటికప్పుడు అనుకున్నది చేసేస్తా. నాకు నటన అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు అన్నీ నాకు నచ్చాయి. నాకు కమర్షియల్ రోల్స్ చేసే ఛాన్స్ రాలేదు. ఏ డైరెక్టర్ కమర్షియల్ రోల్స్ కి అడగలేదు. అడిగితే చేసే దాన్ని. ఓ మంచి సినిమాకు దర్శకులు బికినీ వేయమన్నా వేస్తాను’ అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

Also Read:టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ దూరం?

- Advertisement -