మొక్కలు నాటిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

387
Green Challeange
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హుళికెరి. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన కార్యాలయంలో మూడు మొక్కలు నాటారు.

ఈసందర్బంగా మరో ముగ్గురికి సవాల్ విసిరారు. 1)DFO మంచిర్యాల 2) కలెక్టర్ ఆదిలాబాద్ 3) కలెక్టర్ కొమరం భీం ఆసిఫాబాద్ 4) చెన్నూరు MLA బాల్క సుమన్ 5) పెద్దపల్లి MP నేతకాని వెంకటేష్ మొక్కలు నాటాలని కొరారు.

- Advertisement -