3వ అంతస్తు నుండి దూకేసిన డిప్యూటీ స్పీకర్

3
- Advertisement -

మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుండి దూకేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నరహరి ఝిర్వాల్. గిరిజన తెగ అయిన ధంగర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) రిజర్వేషన్‌ కేటగిరీలోకి చేరుస్తూ షిండే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా దీనిపై నిరసన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ నరహరి ఝిర్వాల్‌ సచివాలయంపై నుంచి కిందకు దూకారు. అయితే, బిల్డింగ్‌కు సేఫ్టీ నెట్‌ ఏర్పాటు చేసి ఉండటంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:ఆస్పత్రి నుండి గోవిందా డిశ్చార్జ్

- Advertisement -