రాజగోపాల్ రెడ్డి మాటాలన్ని బూటకాలె.!

185
- Advertisement -

మునుగోడు పోలింగ్ దగ్గరపడే కొద్ది పోలిటికల్ లీడర్లు కౌంటర్ డైలాగుల డోసు మరింత పెంచారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ లో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. . ఆపరేషన్ బొగ్గు వ్యాపారం విస్తరణ కోసం జరిగిందన్న మధుయాష్కి.. చంద్రగుప్త కోల్ ప్రాజెక్టు దక్కించుకునేందుకే రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరారని ఆరోపించారు. మునుగోడు ప్రజలను ముంచి వ్యాపారం కోసం రాజగోపాల్ రెడ్డి పాకులాడారని విమర్శించారు.

మునుగోడు ప్రజలకు పేలాలు పంచి ఆయన బిర్యాని తింటున్నారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి చెప్పే మాటలన్నీ బూటకాలేనని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఆయన బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

స్విమ్ సూట్ లో రకుల్ అందాలు అదరహో

రాజగోపాల్ బాగోతం బట్టబయలు..

 

- Advertisement -