కాంగ్రెస్‌తో పొత్తు…సర్వం కొల్పోయా:మాజీ సీఎం

146
kumaraswamy
- Advertisement -

తాను సంపాదించుకున్న ఫేమ్ అంతా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల కొల్పోయానని తెలిపారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. 2018లో సీఎం అయిన నెల రోజులకే తాను ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో తెలిపిన ఆయన….కాంగ్రెస్‌తో సర్వం కొల్పోయానని చెప్పారు. 2008లో బీజేపీతో పొత్తుతో నష్టపోలేదు కానీ 2018లో కాంగ్రెస్ మాత్రం తనను తీవ్రంగా నష్టపరిచిందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలు ఉండి ఉంటే తాను ఇప్పటికీ సీఎం అయ్యేవాడినని తెలిపాడు కుమారస్వామి.

- Advertisement -