KTR:ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం

28
- Advertisement -

కృష్ణా నదీ జలాల విషయంలో ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం లేదని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడంపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న తలపెట్టిన ‘ఛలో నల్గొండ ఎఫెక్ట్’ కారణంగా అధికార పార్టీలో చలనం వచ్చిందన్నారు.

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం ఇదేనని చెబుతూ.. ఈ ట్వీట్ కు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోను జత చేశారు.

Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

- Advertisement -