KTR:కాంగ్రెస్‌పై ఈడీ మౌనం ఎందుకు?

4
- Advertisement -

కాంగ్రెస్ నేతలు చేస్తున్న స్కాంపై ఈడీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్..కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో రాష్ట్ర నేతలు, వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నాయని చెప్పారు.

రూ.90 కోట్లు అవినీతి జరిగిందని కర్ణాటక అసెంబ్లీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారని చెప్పారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీశ్‌ జార్కిహోళి అన్నారు. అందులో అర్ధమేమింటి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు? అని ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

 

Also Read:ఎన్ కన్వెన్షన్ కూల్చివేత..హైకోర్టులో పిటిషన్

- Advertisement -