ఏడాది తర్వాత మోది ప్రభుత్వం కూలుతుంది

123
- Advertisement -

వంద‌కు వంద శాతం మోదీ ప్ర‌భుత్వం ఉండ‌బోయేది ఒక సంవ‌త్స‌రం మాత్ర‌మే అన్నారు మంత్రి కేటీఆర్. ఆ త‌ర్వాత నాన్ బీజేపీ గ‌వ‌ర్న‌మెంట్ ప్ర‌భుత్వం వ‌స్త‌దని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. త‌ప్ప‌కుండా అందులో మ‌న పార్టీది కూడా క్రియాశీల‌క పాత్ర ఉంట‌ద‌ని అన్నారు. ఆప్పుడు దీన్ని రివ‌ర్స్ చేయించే బాధ్య‌త త‌ప్ప‌కుండా తీసుకుంటామ‌ని కేటీఆర్.

మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా.. టీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఇలా చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్య‌ర్థి డిపాజిట్ గ‌ల్లంతు చేయండి. నేత‌న్న‌ల ఆగ్ర‌హాన్ని ఆ పార్టీ చ‌వి చూస్తే.. అప్పుడు దిగివ‌చ్చి వెంట‌నే స‌వ‌రించుకునే అవ‌కాశం ఉంట‌దన్నారు

ఇవి కూడా చదవండి

అన్నిపోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్..

మోడీకి లక్ష పోస్టు కార్డులు..

ఇప్పుడేమంటారు మోదీజీ?

- Advertisement -