గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..

218
KTR
- Advertisement -

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గవర్నర్ నరసింహన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ ని కలిసిన వారిలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ఎంఎల్సీ శంబీపూర్ రాజు కూడా ఉన్నారు. ఈ భేటీలో కేటీఆర్‌ గవర్నర్‌కి ఓ పూల మొక్కను అందించి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

KTR

- Advertisement -