కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

9
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ మొత్తం తెలంగాణను మోసం చేసింది అని ఎక్స్ వేదికగా ఆరోపించారు కేటీఆర్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పురుషుల టికెట్ ఛార్జీలు రెట్టింపు … విద్యార్థుల బస్ పాస్‌ ఛార్జీలపై 25% పెంపు…ఇప్పుడు మీరు చెప్పండి — ఇది కుటుంబంపై అదనపు భారమేమీ కాదా? చెప్పాలన్నారు.

 

Also Read:మీ డబ్బులు మాకు వద్దు..విజయ్‌కు షాక్

- Advertisement -